ఈ బ్రాండ్లతో నకిలీ వస్తువులు.. ఆరోగ్యాలు జాగ్రత్త?
నలుగురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరిలించారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, రాజస్థాన్ కి రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. నిందితులు నకిలీ వస్తువులను నగరంలో వివిధ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్ల ధర కంటే తక్కువ ధరకే డిస్ట్రిబ్యూటర్స్ కి నకిలీ వస్తులను విక్రయిస్తున్నారు. ఈ నకిలీ నిత్యావసర వస్తువులను వాడటం వల్లన ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా నకిలీ వస్తువులను విక్రయాలు జరుపుతున్నట్టు తెలిసింది.