6 పెట్టెల జయలలిత నగలు.. దక్కేది వారికే?
అయితే.. ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని.. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం చేసిన రూ.5కోట్లు ఖర్చును తమిళనాడు ప్రభుత్వం చెల్లించింది.