కేసీఆర్ పట్టించుకోలేదు.. కిషన్రెడ్డి సంచలన ఆరోపణ?
అలాగే మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. గిరిజనులకు భూముల హక్కులను కూడా కల్పిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల కోసం కొమురం భీం, రామ్ జీ గోండు పోరాటం చేశారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కొనియాడారు. రామ్ జీ గోండు మ్యూజియంకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.