జనసేనతో పొత్తులేదు.. తేల్చి చెప్పేశారు?
కాళేశ్వరంలో జరిగిన అవినీతిని దోపిడిని బయట పెడతామని కాంగ్రెస్ నేతలు అన్నారని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడేమో గొంతులు మూగబోతున్నాయని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎం మొత్తం ప్రాజెక్టు పై విచారణ అంటున్నారని...మంత్రేమో మేడిగడ్డ వరకే ఎంక్వైరీ అంటున్నారని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కుల గణనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.