అక్కినేని నాగార్జున సోదరిపై కేసు నమోదు?
అయితే ఆమె గతంలోనే తనకు వాటా అమ్ముకోవడం జరిగిందని సంస్థ సభ్యులు అంటున్నారు. ఈ భూమి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తుందని తెలిసింది. ఇప్పుడు ఆ భూమి విలువ పెరగడంతో నాగ సుశీల కుమారుడు సుశాంత్ దౌర్జనంగా భూమిలోకి వచ్చినట్లు వారు తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే నాగ సుశీల కూడా ట్రస్టు సభ్యులపై ఫిర్యాదు చేసినట్లు సిఐ చెబుతున్నారు.