బోడి వెధవ.. పవన్పై రోజా షాకింగ్ కామెంట్?
విశాఖను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దాలని జగన్ ప్రయత్నిస్తుంటే పవన్ మాత్రం విశాఖను క్రైమ్ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే దాన్నే పవన్ రీమేక్ చేస్తూ పవర్ స్టార్ రీమేక్ స్టార్లా మారిపోయాడని రోజా ఎద్దేవా చేశారు. రుషికొండను బోడి కొండను చేశారని, బోడి వెదవలంతా బోడి ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.