సామాన్యుడికి దూరమవుతున్న రైల్వే సేవలు?

Chakravarthi Kalyan
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రైల్వేలను సర్వనాశనం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంత కాలంగా మోడీ సర్కారు రైల్వే సేవలను ఆధునికీకరణ పేరిట సామాన్యులకు దూరం చేస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. గతంలో రైల్వే బడ్జెట్‌ వేరుగా ఉండేదని, కొత్త రైళ్లు ప్రారంభమయ్యేవని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ విమర్శించారు. గతంలో వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ ఉండేదన్న ఆప్‌ సీనియర్‌ నేత , మోదీ ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా రద్దు చేసిందన్నారు.

 
ప్రధానమంత్రి రైల్వేలను పూర్తిగా నాశనం చేశారన్న ఆప్‌ సీనియర్‌ నేత.. గతంలో రైల్వే బడ్జెట్‌ వేరుగా ఉండేదని.. కొత్త రైళ్లు ప్రారంభమయ్యేవని గుర్తు చేశారు. గతంలో వృద్ధులకు టికెట్‌ ధరలో రాయితీ ఉండేదని ఆప్‌ సీనియర్‌ నేత అన్నారు. గతంలో రైల్వే ఛార్జీలో డిస్కౌంట్‌ ఇచ్చేవారని... ఇప్పుడు వృద్ధులకు ఇచ్చే రాయితీని కూడా ఈ ప్రభుత్వం ఎత్తి వేసిందని ఆప్‌ సీనియర్‌ నేత అన్నారు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయమో ఆలోచించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: