
రామోజీరావుపై జగన్ డైరెక్ట్ ఎటాక్?
టీడీపీ సర్కారు నిర్లకష్యం వల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్న సీఎం జగన్.. ఇది మాత్రం ఎల్లోమీడియాకు కనిపించలేదన్నారు. ఎందుకంటే.. రామోజీరావు బంధువులకే నామినేషన్ పద్ధతిలో చంద్రబాబు పనులు అప్పగించేశారని విమర్శించారు. ప్రాజెక్టు స్ట్రక్చర్తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్వాల్ అని.. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నంచేస్తున్నారని జగన్ అన్నారు.