తెలంగాణ: ఆ విషయంలో దేశంలోనే నెం.1
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రరతలు అద్బుతంగా ఉన్నాయని, అందుకే పెట్టుబడిదారులకు ఎటువండి ఢోకా లేదని వినోద్ కుమార్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలు తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రం వైద్య,విద్యలో అద్బుత పురోగతి సాధించిందన్నారు. దావోస్ లో 21,0000వేల పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మౌళిక సదుపాయాలు కల్పనలో రాష్ట్రం బాగుందని వినోద్ కుమార్ అన్నారు.