సతీసమేతంగా ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకంటే?
ఇక ఇవి కాకుండా.. సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం వస్తోంది. అయితే ఇది ఇంకా ధ్రువీకరణ కాలేదు. ఈనెల 11న తెలంగాణ భవన్ వేదికగా ధాన్యం పై ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింి. ఈ కార్యక్రమం కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకూ కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్... ఇప్పుడు స్వయంగా పీఎం అపాయింట్మెంట్ కోరడం కూడా ఆసక్తి రేపుతోంది. మరి ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలుస్తారా..?