పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
ఆ పరిణామాలు విన్న తర్వాత మోడీ.. అవన్నీ తనకు అవగాహన ఉన్నాయని.. అయితే యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని మోడీ కోరినట్టు తెలుస్తోంది. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని.. చర్చల దిశగా త్వరగా ప్రయత్నాలు ప్రారంభించాలని ప్రధాని మోడీ పుతిన్ను కోరినట్టు తెలుస్తోంది. యుద్ధం త్వరగా ముగియాలని.. శాంతి సామరస్యాలు నెలకొనాలని ఇండియా భావిస్తున్నట్టు ప్రధాని మోడీ పుతిన్తో మాట్లాడినట్టు పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.