గుడ్‌ న్యూస్: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేసీఆర్..?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు. ఉద్యోగుల పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను మోడీ సర్కారు జారీ చేసింది. స్పౌజ్ కేసులు, అప్పీళ్ల పరిష్కారం పూర్తితో పరస్పర  ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


ఉద్యోగులు బదిలీల కోసం మార్చి 1 నుంచి 15 వరకు దరఖాస్తు చేసుకోచచ్చు. ఈ దరఖాస్తులను పరిశీలించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు. వీటిలో ఒక్కో కేసు ఒకలా ఉంటుంది. అన్ని నిర్ణయాలు ఒకరివే అని చెప్పలేం కూడా. చాలా కాలం తర్వాత బదిలీలకు అవకాశం రావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం నెలకొంది. పరస్పరం బదిలీలు అయిన తర్వాత సాధారణ బదిలీలకు కూడా అవకాశం ఇవ్వొచ్చని కొందరు చెబుతున్నారు. మరి అది ఎంతవరకూ నిజమేనేది ఇంకా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: