జీజీహెచ్ పసికందుని దొంగలించింది వాళ్ళే...!
ఇక ఈ ఘటనపై జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో సెక్యురిటి లోపాలు లేవని అన్నారు ఆమె. విషయం తెలుసుకున్న వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసాము అని వివరించారు. అమ్మమ్మ పాలు పట్టించడానికి బయటకు వచ్చిందని బిడ్డను బయటకి ఇవ్వము అంటే బతిమిలాడారు అని బాబుని పక్కన పెట్టుకొని నిద్రపోవడం వల్లనే బాబు ని కిడ్నాప్ చేశారు అని ఆమె తెలిపారు.