టీడీపీ నేత మర్డర్: బీసీ కమీషన్ వద్ద విచారణ
15 రోజుల్లో విచారించి అపరాజిత చెప్పిన వారి పై విచారించి చర్యలు చర్యలు చేపట్టాలని ఎస్పీ ని బీసి కమీషన్ ఆదేశించింది. ఈ కేసు లో అప్పటి డిఎస్పీ ని మార్చి వేరే డిఎస్పీ కి కేసును అప్పగించి విచారణ చేపడతామని బిసి కమీషన్ కు ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. జాప్యం జరగకుండా పూర్తి చేయాలని ఆదేశించింది.