ప్రధాన మంత్రితో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు: మమత
ఇక ఇప్పుడు మరోసారి కేంద్రంపై ఆమె నిప్పులు చెరిగారు. తాను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సమయంలో మోడీ నుంచి మీటింగ్ అని సమాచారం వచ్చిందని అందుకే తాను మాట్లాడలేకపోయా అని చెప్పారు. మోడీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసారు. అనవసరంగా దీనిపై రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.