బ్రేకింగ్: WTC ఫైనల్​ కోసం జట్టు ప్రకటన..!!

Madhuri
టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది బీసీసీఐ. అలాగే ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.
ఆటగాళ్లు: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), విహారీ, పంత్, రవి అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్, షమీ, సిరాజ్, ఉమేశ్, రాహుల్ (ఫిట్నెస్ క్లియరెన్స్ రావాలి), సాహా (ఫిట్నెస్ క్లియరెన్స్ రావాలి).
స్టాండ్ బై: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, అర్జాన్ నగ్వాస్వాల్లా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: