మనం కలవాలి అనుకున్న వారు రెచ్చగొడుతూ..!

Lokesh
పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు భారత్​ ఎల్లప్పుడూ ప్రయత్నించిందని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు సైనికులు అత్యున్నత త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు తలెత్తాయని వ్యాఖ్యానించారు.డార్జిలింగ్​, సున్కాలోని {{RelevantDataTitle}}