ఎల్ఏసీ పై నేడు కీలక ప్రకటన విడుదల చేయనున్న రాజ్నాథ్..!
మరోవైపు మంత్రి జైశంకర్ సైతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. అటు.. ఈ విషయంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్నాథ్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.మరోవైపు కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ సమిటీలు ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.