కరోనా భయంతో ఊరి నుంచి వెలివేశారు...!

ఈ కరోనా ఏమో గాని ఇప్పుడు మానవత్వం అనేది లేకుండా పోతుంది. తాజాగా తెలంగాణాలో ఒక సంఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఏంటీ అంటే... కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం జంగంపల్లిలో సుధారాణి, రాజేష్ అనే ఇద్దరు తల్లీ కొడుకులు  ఇటీవల డెలివరీ అయిన కూతురు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమెకు పుట్టిన శిశువు ఇద్దరికీ కరోనా వచ్చింది. 

 

ఇక వీరు ఇద్దరికీ కూడా కరోనా వచ్చింది ఏమో అనే భయంతో అనూహ్యంగా గ్రామంలోకి రావొద్దు అని గ్రామస్తులు పట్టుబట్టారు. వారిని మూడు రోజుల నుంచి బస్టాండ్ లో పడుకోవాలి అని ఆదేశాలు ఇచ్చారు. దీనితో ఒక వీడియో రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి పంపి తమ ఆవేదన వ్యక్త౦ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: