బ్రేకింగ్ : ఆవు నోట్లో పేలిన బాంబు.. ఏపీలో ఘటన..?

praveen

గత కొన్ని రోజులుగా మూగ జీవాలపై మనుషులు దారుణంగా ప్రవహిస్తున్న సంఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కేరళలో ఏనుగుల ఘటన మరువకముందే మరెన్నో ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో వేటగాళ్లు నాటుబాంబు వల్ల ఆవు  తీవ్రంగా గాయపడింది. 

 

 చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాణి మండలంలో  మేత కోసం వెళ్లిన ఒక ఆవు నాటు బాంబు పెట్టిన పండ్లను కొరకడం తో బాబు పేలింది.  దీంతో నోరు భాగం మొత్తం చింద్రం అయ్యింది. ఇక వెంటనే స్థానికులు పశువైద్యునికి  సమాచారం అందించగా.. వైద్యులు ఆవుకు  చికిత్స అందించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: