కరోనా కట్టడికి ఏపీ ఎన్నివందల కోట్లు ఖర్చు చేసిందో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో ఖర్చుకు వెనుకాడకుండా బాధితులకు వైద్యసేవలు అందిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి రూ.300 కోట్ల పైచిలుకు నిధులు వ్యయం చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. {{RelevantDataTitle}}