అక్కడ గబ్బిలాలు చనిపోతున్నాయి.. భయంతో వణికిపోతున్న ప్రజలు!

Edari Rama Krishna

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఒక్కటే.. కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం కరాళ నృత్యం చేస్తుంది. ఎక్కడ చూసినా కరోనా మరణాలు.. కరోనా కేసులే.  అయితే చైనాలో గబ్బిలాలు తినడం వల్లే ఇలాంటి దిక్కుమాలిన కొత్త రోగాలు వస్తున్నాయని వార్తలు వచ్చాయి. దాంతో అక్కడ గబ్బిలాల మంసం విక్రయం పూర్తిగా నిషేదించారు. ఇప్పుడు గబ్బిలాలు వరుసగా చనిపోవడం భయాందోళనకు గురి చేస్తుంది. అది ఎక్కడో కాదు.. భారత దేశంలోనే కావడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది.  వివరాల్లోకి వెళితే.. న ఉత్తరప్రదేశ్‌లో  {{RelevantDataTitle}}