క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్...!
పౌష్టికాహారం కోసం ఈ ఆర్థికసాయం అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. చార్జీల నిమిత్తం అదనంగా రూ.600 వారికి అందజేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. క్వారంటైన్ సమయంలో రోజుకు ఒక్కో వ్యక్తికి రూ.600 ఖర్చు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.