ఆగని కరోనా మరణాలు.. ఒక్క రోజులో 35 మంది మృతి

Lavanya

భారత్‌లో కోవిడ్‌-19 విజృంభిస్తోంది. క‌రోనా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా సోమ వారం ఉదయం నాటికి కరోనా మరణాల సంఖ్య 315కు చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

 

మొత్తంగా 9,234 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, వీరిలో 1081 మంది కరోనా నుంచి కోలుకుని ద‌వాఖాన‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. యాక్టివ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  7,8347 కు చేరింది. కాగా గడచిన 24 గంటల్లో కరోనాతో 35 మంది మ‌ర‌ణించారని {{RelevantDataTitle}}