గుడ్న్యూస్ : వారిని కూడా ఆదుకున్న ఏపీ సీఎం
కరోనా వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించి, 133 ఏరియాలను రెడ్జోన్ లుగా ప్రకటించింది. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు పరుస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తోంది. మరోపక్క లాక్డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశ్యంతో పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు నిర్ణయించింది.
రాష్ట్రంలోని 1.3 కోట్ల మందికి ఇప్పటి వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు {{RelevantDataTitle}}