క‌రోనాను మ‌తానికి అంట‌గ‌డుతున్నారు.. మంత్రి హ‌రీశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Kaumudhi

* క‌రోనాను ఓ మ‌తానికి అంట‌క‌ట్టేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఓ మ‌తానికి చెందిన వారి వ‌ల్లే వ్యాప్తి చెందుతోంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ఓ వ‌ర్గం తీవ్ర మాన‌సిక ఇబ్బందికి గుర‌వుతోంది. ఇలాంటి దుష్ప్ర‌చారం వ‌ల్ల వారు స్వ‌చ్ఛందంగా ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు ముందుకు రావ‌డం లేదు. ఇలా ప్ర‌చారం చేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య‌. నిజానికి..  క‌రోనాకు మ‌తం లేదు. కులం లేదు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఈ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలి. ఒక‌రికొక‌రం సాయంగా ఉండాలి* అని {{RelevantDataTitle}}