చైనాకు ఊహించని షాక్ ఇచ్చిన అజిత్ దోవల్?
దానికి అధ్యక్షత వహించడానికి అజిత్ దోవల్ వచ్చారు. ఆయన పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. చైనా గురించి కూడా అదే తరహాలో కీలకమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఏదైతే సిపెక్ నిర్మిస్తున్నటువంటిది, మనం ఒక దేశానికి మరొక దేశానికి బంధాలను కలుపుకోవాలి. స్నేహాలను కలుపుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ లింకులు కూడా చేసుకోవాలి.
దాని కోసం, దానికేం అభ్యంతరం లేదు. అలా చేసుకునేటప్పుడు ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి గాని ఆ దేశ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోకూడదు. వివాదాస్పద ప్రదేశాల్లోకి పోకూడదు. ప్రస్తుతం అలా చేస్తున్నాం. మనలో, మనదేశంలో ఒకటి అంటూ మనలో మనం ఇట్లాంటి తప్పుడు పనులు చేయడం కరెక్టా అని నిలదీశాడు అజిత్ దోవల్.