కరీంనగర్లో కాంగ్రెస్ సభ..రేవంత్ సత్తా చాటేనా?
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారని మహేష్కుమార గౌడ్ వివరించారు. చెరుకు సుధాకర్ ఆంశాన్ని పీసీసీకి ఫిర్యాదు చేశారని తాము ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు పై కరీంనగర్లో వాగ్దానం చేసి నిలుపుకున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు ఛామల కిరణ్ తెలిపారు. అందుకే కాంగ్రెస్ కూడా అక్కడే సభ పెడుతోందని ఆయన అన్నారు.