కేసీఆర్ ఫామ్ హౌస్ను జనం దున్నేస్తారా?
పోడు పట్టాలు ఇస్తానని ఎనిమిదిన్నరేండ్లుగా ఇవ్వలేదని.. ఇప్పుడు ఇస్తామని అంటున్నారని.. ఇన్ని రోజులు దస్త్రం ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలెన్ని...? నెరవేర్చినవి ఎన్ని...? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కు వయసు మీద పడింది. అందుకే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని బండి సంజయ్ తప్పుపట్టారు. డిమాండ్ చేశారు. పోడు భూములకు ఎలాంటి లింకులు పెట్టకుండా పట్టా ఇవ్వాల్సిందేనని.. లేదంటే పేద ప్రజలు నీ ఫామ్ హౌజ్ దున్నడం ఖాయం అని ఆయన బండి సంజయ్ హెచ్చరించారు.