కేసీఆర్ సర్కారును ఉతికి ఆరేసిన ఈటల?
ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ మాత్రమే గవర్నర్ చదివారన్న ఈటల రాజేందర్.. ధరణీతో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని... కేంద్ర నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారని ఈటల రాజేందర్ చెప్పారు. గజ్వేల్ , సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని.. ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు.