ఆమెతో భర్తను అలా చూసింది.. తట్టుకోలేక ఏం చేసిందంటే?
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఈ దారుణం జరిగింది. చింతలపూడి గ్రామానికి చెందిన భాగ్య రేఖ 13 సంవత్సరాల క్రితం జాలాది జగన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఇరువురు సంతానం కలిగింది. భాగ్యరేఖ వాలంటీర్ గా పనిచేస్తుండగా అతని భర్త చేబ్రోలు మండలం నారాకోడూరు సచివాలయంలో ఉద్యోగ పని చేస్తున్నారు. కొంతకాలంగా అదే సచివాలయంలో పనిచేస్తున్న మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్త పద్ధతి మారకపోవడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది.