దేశంలో బంగారం స్మగ్లింగ్.. ఏ రేంజ్లో అంటే..?
ఇక 2021లో 2వేల383 కిలోలు ఈడీ పట్టుకుంది. 2020లో 2వేల154 కిలోలు, 2019లో 3వేల 673 కిలోల బంగారాన్ని ఈడీ పట్టుకుంది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. గత 3 ఏళ్లలో 3 కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు నమోదు చేసింది. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.