జగన్.. సొంత ప్రాంతంలోనూ ఫెయిలయ్యారా?
వైసీపీ ప్రభుత్వం 98% హామీలు అమలుపరుస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని.. అన్నమయ్య డ్యాం వల్ల 300 కుటుంబాలకు పైగా నష్టపోతే వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు నెలల్లోనే ఇల్లు కట్టి ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని నాదెండ్ల అన్నారు. సొంత జిల్లాలోని ఇటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు.