ఏపీలో భారీ బొగ్గు స్కామ్.. జగన్‌ ఏం చెబుతారో?

Chakravarthi Kalyan
ఏపీలో మరో భారీ స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ జెన్కోలో తొమ్మిది లక్షల టన్నుల బొగ్గు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. ఇంత స్కామ్‌ జరిగితే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈనెల 22 తేదీన ఏపీ జెన్కో పై వేస్తున్న టెండర్ ని రద్దు చేయాలని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టులో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగంలో పర్మినెంట్ చేయాలని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  అంటున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  హెచ్చరించారు. 19 వేల కోట్ల రూపాయల విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ  విషయంలో పోరాటం చేసిన వైసీపీ నాయకులు...23 వేల కోట్ల రూపాయల విలువచేసే ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టును ప్రైవేటీకరణ చేయడం విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత.. అసలేం జరిగింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: