చంద్రబాబూ... గోబ్యాక్.. లాయర్ల డిమాండ్?
టీడీపీ హైకోర్టు విషయంలో రాజకీయం చెయ్యకుండా చిత్తశుద్ధితో వ్యవహరంచాలని న్యాయవాదుల సంఘం నేతలు కోరుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హైకోర్టు ను మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు ను కర్నూలు కు తరలించాలని న్యాయవాదుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీడీపీని ఎప్పటికప్పుడు నిలదీస్తామని న్యాయవాదుల సంఘం నేతలు చెబుతున్నారు. మరి ఈ విషయంపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారో?