జగనన్నా.. వాళ్లను కాస్త ఆదుకో అన్నా..?
ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా ఉండాలి గానీ అన్యాయం చేసేలా ఉండకూడదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆర్బీకే భవనాలు ఎక్కడా నిర్మాణం కాలేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యాన్ని కూడా దొడ్డిదారిన తరలిస్తున్నారని మండిపడ్డారు.