హైదరాబాద్ను తలదన్నేలా విశాఖ రాజధాని?
అదే అమరావతిలో పెడితే టిడిపి ప్రభుత్వం లెక్కల ప్రకారం 1,10,000 కోట్లు అవుతుందని.. అంత ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా అని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. రాజధాని శ్రీకాకుళం ప్రకటిస్తే మద్దతు ఇస్తానన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ఏముందని శ్రీకాకుళాన్ని రాజధానిగా ప్రకటిస్తామన్నారని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు శ్రీకాకుళానికి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు.