ఆ నలుగురినీ వదలొద్దు.. జగన్ స్ట్రాంగ్ వార్నింగ్?
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీడీపీ.. ఈ నలుగురు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం జగన్ అన్నట్టు తెలుస్తోంది. ఇకపై ఈ నలుగురు చేసే దుష్ప్రచారంపై ప్రతి అంశంపై మంత్రులు స్పందించాలని జగన్ వార్నింగ్ ఇచ్చారు. చివరకు కుటుంబ సభ్యులపైనా అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహించినట్టు తెలిసింది. ఇంకా ఆ నలుగురి ఆరోపణలను ఉపేక్షించడానికి వీల్లేదని.. మంత్రులు ఈ విషయంలో సీరియస్గా ఉండాలని జగన్ గట్టిగానే చెప్పారు.