ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ అవమానీయ ఘటన చోటు చేసుకున్నది. కసింకోటలో ఇటీవల ఓ పసికందు అనుమానస్పదంగా మృతి చెందిన విషయం విధితమే. అయితే ఎట్టకేలకు ఆ పసికందు అనుమానస్పద మృతి కేసులో చిక్కుముడి వీడినది. పసికందును తల్లి సంధ్యనే చంపిందని, హంతకురాలుగా తల్లినే అని నిర్థారించారు పోలీసులు.
తన మతిస్థిమితం బాగాలేదని, ఎందుకు చంపానో తనకు తెలియదు అని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది సంధ్య.
{{RelevantDataTitle}}