మెడిక‌ల్ క‌ళాశాల‌లో క‌రోనా క‌ల‌క‌లం.. 182 మందికి పాజిటివ్‌..!

N ANJANEYULU
క‌ర్నాట‌క రాష్ట్రం ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం మెడిక‌ల్ క‌ళాశాల‌లో క‌రోనా మ‌హమ్మారి క‌ల‌క‌లం రేపింది.  క‌ళాశాల‌లో 300 మంది విద్యార్థులు, సిబ్బందికి నిన్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌గా 66 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అప్రమ‌త్త‌మైన అధికారులు ఇవాళ కూడా  మ‌రికొంద‌రు విద్యార్థులు, సిబ్బందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. దీంతో క‌రోనా బారిన‌ప‌డ్డ మొత్తం విద్యార్థుల సంఖ్య 182కు చేరుకుంది.  ప్ర‌స్తుతం బాధిత విద్యార్థులంద‌రినీ క‌ళాశాల‌ క్యాంప‌స్‌లోనే క్వారెంటైన్‌లో ఉంచారు క‌ళాశాల యాజ‌మాన్యం.
న‌వంబ‌ర్ 17న క‌ళాశాలలో నిర్వ‌హించిన ప్రెష‌ర్స్ {{RelevantDataTitle}}