పసిడి, వెండి ప్రియులకు శుభవార్త..!
వెండి ధర కూడా అదే బాటలో పయనిస్తున్నది. కిలో వెండి ధరపై దాదాపు రూ.1600 వరకు తగ్గుముఖం పట్టినది. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 64,000, అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,400 ఉన్నది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, కోల్కతాలో రూ.64,000 కొనసాగుతుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా.. విజయవాడలో రూ.69,500 ఉన్నది. కేరళలో కిలో వెండి ధర రూ.69,500 అయితే మధురైలో రూ.69,500 వద్ద కొనసాగుతుంది.