అక్కడ మేక పాలు లీటర్ రూ.400 ...వివరణ ఇచ్చిన వైద్యులు !!
ఐతే డెంగ్యూ వల్ల రక్తకణాల సంఖ్యా తగ్గిపోతూ ఉండడంతో . ఛత్తర్ పూర్ ప్రజలు మేకపాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేకపాలు తాగడం వల్ల ప్లేట్లెట్స్ గణనీయంగా పెరగడం వారు గమనించారు. అయితే అక్కడి ప్రజలు ఈ పాలను ఔషధం గా భావించడం విశేషం . వైద్యులు మాత్రం ఈ విషయమై వివరణ ఇచ్చారు. మేకపాలు తాగడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గదని ఆస్కారం వుంది కానీ ఇదే డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే పూర్తి ఔషధం మాత్రం కాదు అని చెప్పారు. ఇది కేవలం అపోహామాత్రమే అని వారు కొట్టిపడేసారు.