బ్రేకింగ్: సడెన్ గా ఢిల్లీ పర్యటనకు ఏపీ డీజీపి
ఇక ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నీతి అయోగ్ కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. అలాగే ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అదనపు అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రతీ నేలా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే వెళ్లినట్టు సమాచారం.