ఢిల్లీ టూర్ లో కేసీఆర్... నిర్మలమ్మతో భేటీ...?
ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడుపుతున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉందని అంటున్నారు. నేడు కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను కేసీఆర్ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె తో పాటుగా కేంద్ర న్యాయ శాఖా మంత్రిని అలాగే మరికొందరితో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి.