బ్లాక్ ఫంగస్ రోగిని చేర్చుకొని ఈఎన్‌టీ ఆస్పత్రి

Mamatha Reddy
కరోనా తో ఒక వైపు దేశం మొత్తం పోరాడుతున్న మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య సైతం ఆందోళనకరంగా మారింది. తాజాగా బ్లాక్ ఫంగస్ సోకి కంటి చూపుని సైతం కోల్పోయి ముక్కు నుండి రక్త స్రావం అవుతున్న ఒక రోగిని ఈఎన్‌టీ ఆస్పత్రి ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు రాలేదు అనే సాకు చూపి చేర్చుకోలేదు. గతంలో కరోనా బారిన పడిన వరంగల్ కి చెందిన ఒక వృద్ధురాలు తన మనవడితో కలిసి ఆసుపత్రికి రాగ వైద్యులు చేర్చుకోక పోవడంతో 19 గంటల పాటు నేలపైన బయట పడుకున్న దారుణ సంఘటన ప్రస్తుతం వెలుగు చూసింది. టెస్టులు చేస్తున్న సకాలం లో రిపోర్ట్ లు అందకపోయావడంతో రోగులు నిరీక్షించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: