ఇంకో బాంబు పేల్చిన లోకేష్...!
పెన్షన్ లు పెంచుతా అని లోకేష్ ఇచ్చిన హామీపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. “ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది. ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న చేసిన కామెడీ నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు!"