ప్రముఖ హోటల్పై ఉగ్రవాదులు దాడి.. ఒక్క సారిగా తూటాల వర్షం
గత కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న సోమాలియాలో ఈ ఘటనతో మళ్లీ అశాంతి నెలకొంది. హోటల్ పై దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ అతివాద రెబల్స్, అల్ఖైదా అనుబంధ అల్-శబాబ్ ప్రకటించింది.కరోనా మహమ్మారి ప్రపంచమంతా విస్తరిస్తున్న సమయంలో కూడా ఉగ్ర దాడులు ఆగలేదు అంటే ప్రపంచం ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఒకవైపు కరోనా ను నిర్మూలించడానికి వ్యాక్సిన్ తయారీలో ప్రపంచమంతా అనేక పాట్లు పడుతుంటే ఈ సమయంలో కూడా ప్రజలను పెట్టడానికి ఉగ్ర దాడులు జరుగుతున్నాయి.