వ్యాక్సిన్ వల్లే హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయా.. ?

Divya
కరోనా వైరస్ ప్రజలను ఎంతగా భయభ్రాంతులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని దేశాలు కూడా అల్లకల్లోలం అయ్యాయి. కోట్ల జనాభా మరణించడం జరిగింది. దీంతో మహమ్మారి నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవడం జరిగింది.. అయితే కోవిడ్ వ్యాక్సిన్ ప్రజలు మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కొంతమంది హోమియో వైద్య నిపుణులు వారి విషయాలను సైతం తెలియజేయడం జరిగింది.

హోమియో వైద్యులు తెలుపుతున్న ప్రకారం వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో రోగనిరోధక వ్యవస్థ చాలా తీవ్రంగా దెబ్బతింటుందని అందుకే యువత చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నట్లుగా తెలియజేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కూడా తెలియజేయలేదని.. సుప్రీం కోర్టు కూడ గతంలో తేల్చి చెప్పింది.. అయితే వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా అనేది కేవలం ఆ వ్యక్తిగత విషయమే అంటూ తెలియజేసింది. ఇప్పటికే వ్యాక్సిన్లు వేయించుకున్న వారు సులభమైన హోమియో ప్రకృతి చికిత్సల ద్వారా జిటాక్స్ చేసుకుంటే మంచిదని కూడా తెలియజేయడం జరిగింది.
అవేకన్ ఇండియన్ మూవ్ మెంట్  తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో నిన్నటి రోజున యువతలో ఆకస్మిక గుండెపోటు అంశం పైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు స్వచ్ఛంద కార్యక్రమాలను సైతం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది ఈ సందర్భంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలి..

ముఖ్యంగా అందుకోసం తుజ-30, వ్యాక్సినియmt-30, మాలాడ్రినమ్ -30 అన్నయ్య హోమియో మందులను వాడుకోవచ్చని తెలియజేశారు ఈ గుళికలు ఒక్కొక్క రకానికి రోజుకు ఒకసారి ఆరు గుళికలు చొప్పున మూడు రోజులపాటు మొత్తం తొమ్మిది రోజులు వేసుకున్నట్లు అయితే మంచిదని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ లకు యువతలో వచ్చే హార్ట్ ఎటాక్ లకు ఎలాంటి సంబంధం లేదని కొంతమంది క్రీడాకారులు ఆర్టిస్టులు మైదానంలోని కుప్పకూలుతున్నారు వాటిపైన దర్యాప్తు జరుగుతోంది. ఇండియాలో ఇప్పటివరకు 214 భిన్న వేరియంట్లను కనుగొన్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: