బుల్లి పిట్ట: ఈ జాగ్రత్తలు పాటించకుంటే టీవీలు కూడా పేలతాయా..?

Divya
మనం ప్రతిరోజు మొబైల్ లేదంటే ఏదైనా స్కూటర్ వంటివి పేలినట్లుగా వార్తలు వింటూ ఉంటాము కానీ ఉత్తరప్రదేశ్లో తాజాగా LCD tv తేదీ 16 ఏళ్ల బాలుడు మృతి చెందారు. గోడకు అమర్చిన ఎల్సిడి టీవీ పేరడంతో ఆ గదిలో ఉన్న అందరికీ గాయాలయ్యాయి. టీవీ పేలుడు సంభవించినప్పుడు తన స్నేహితులతో కలిసి ఒక రూములో ఉన్నారు ఆ వెంటనే ఆ స్మార్ట్ టీవీ పేలాడంత ఢిల్లీలోని జీటీవీ ఆస్పత్రికి తరలించాలని సమాచారం. అయితే అప్పటికే అందులో ఒక బాలుడు మరణించినట్లుగా వైద్యులు తెలియజేశారు. మిగిలిన ఇద్దరు మాత్రం చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తున్నది. ఈ విషయంపై పోలీస్ శాఖ దర్యాప్తు చేయడం జరిగింది. టీవీ పేలడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.


మనదేశంలో టీవీ పేలడానికి గల ముఖ్య కారణం ఒకటి పవర్ సర్క్యూట్ లేదా హై వోల్టేజ్ వంటివి రావడం వల్లే పేల వచ్చని వైద్యులు తెలియజేశారట. అయితే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ ఉపకారాలు చాలావరకు అధిక ఉష్ణోగ్రతల వల్ల పేలుతాయని.. ముఖ్యంగా ఎక్కువసేపు టీవీలను ఉపయోగించిన లేదంటే పరికరాలు ఒకదానికొకటి కనెక్ట్ చేయబడిన టీవీ సులభంగా వేడెక్కుతుందని ఈ వేడి వల్లే అది పేలుతుందని వైద్యులు సూచిస్తున్నారు.



ఇక అంతే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైర్లకి అర్త్ అనే వాటిని ఉపయోగించాలి. ఈ అర్తులేని వల్ల కరెంటు హై వోల్టేజ్ లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి ఒకరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టెప్ లైజర్ వంటివి ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: