బుల్లి పిట్ట: MI బ్రాండ్ నుంచి తక్కువ ధరకే స్మార్ట్ మొబైల్..!!

Divya
ప్రముఖ బ్రాండెడ్ కలిగిన రెడ్మీ బ్రాండెడ్ నుంచి సరికొత్త మొబైల్ విడుదల చేసింది. మొదటి నుంచి బడ్జెట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూ తన హవా కొనసాగిస్తూ ఉంది స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి సంస్థ. అయితే ఇప్పుడు తాజాగా రూ.6,499 రూపాయలకు ఒక స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చింది. MI -A1 మొబైల్ గా ఈ మొబైల్ ని లాంచ్ చేసింది ఇప్పటికే అధికారికంగా ఈ మొబైల్ ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ నిన్నటి నుంచి సేల్స్ ప్రారంభం కానుంది. ఈ మొబైల్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో.. ఈ మొబైల్ అతి తక్కువ ధరకే ప్రకటించడానికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.



REDMI -A1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయగలదు. అలాగే ఇందులో వీడియో హిలోయో A22 చెప్పు ప్రాసెస్ తో పనిచేస్తుంది వాటర్ డ్రాప్ స్టైల్ లిష్ లుక్కులో ఈ మొబైల్ ని రూపొందించారు ఈ స్మార్ట్ మొబైల్ అతి తక్కువ ధరకే సామాన్యుల కోసం తయారు చేసినట్లుగా ఆ సంస్థ తెలియజేయడం జరిగింది. ఈ మొబైల్లో అధికారిక వెబ్సైట్ షావోమి, అమెజాన్ లో అందుబాటులో ఉన్నట్లుగా తెలియజేశారు ఈ మొబైల్ మొత్తం మూడు రంగులలో అందుబాటులోకి తీసుకువచ్చారట .


ఇక ఈ మొబైల్ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 720 P డిస్ప్లే తో కలదు. ఇక డిస్ప్లే ఇంచెస్ విషయానికి వస్తే 6.52 అంగుళాలు కలదు ఇక కెమెరా విషయానికి వస్తే..8 మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో పాటు సెల్ఫీ ఫ్రీల కోసం 5 మెగా ఫిక్సెల్ కలదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 10 W మైక్రో యూఎస్బీ చార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. మరి సామాన్య ప్రజలు కూడా ఈ మొబైల్ కొనుగోలు చేసే విధంగా ధరలను ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: